Don't Miss!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘రెబల్’కు పోటీగా మనుషులను పీక్కుతినే మూవీ
హైదరాబాద్:
ఫ్యాన్స్
ఎంతగానో
ఎదురుచూస్తున్న
ప్రభాస్
చిత్రం
ఎట్టకేలకు
ఈనెల
28న
విడుదల
కానుంది.
శ్రీ
బాలాజీ
సినీ
మీడియా
పతాకంపై
జె.భగవాన్,
జె.పుల్లారావు
నిర్మించిన
ఈ
చిత్రానికి
రాఘవ
లారెన్స్
దర్శకత్వం
వహించారు.
ప్రభాస్
యాక్షన్,
తమన్నా,
దీక్షా
సేథ్
గ్లామర్
అభిమానులను
మజా
చేయనున్నాయి.
నిర్మాతలు మాట్లాడుతూ హైటెక్నికల్ విలువలతో స్టయిలిష్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ఆదరణ పొందాయని, త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు జరుపనున్నామని, ఈ సందర్భంగా ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
మరో వైపు అదో రోజు హాలీవుడ్ మూవీ 'రెసిడెంట్ ఈవిల్-5' తెలుగులో విడుదలవుతోంది. కొలంబియా మూవీస్, ఆదేష్ ఫిలింస్ పతాకంపై కె.సదక్కుమార్, జి.మహేశ్వర్రెడ్డి ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అందిస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ చనిపోయిన మనిషి తిరిగి బతికి తోటి మనుషులను పీక్కుతినే క్రూరమృగంగా మారితే ఎలా వుంటుంది అన్న ప్రశ్నతో ఈ చిత్రం వుంటుందని, సన్నివేశాలు గగుర్భాటు కలిగేలా వుంటాయని, హారర్ జానర్లో ఇప్పటికే నాలుగు భాగాలు విజయవంతమయ్యాయని, ఐదవ భాగం కూడా విజయవంతమవుతుందన్న నమ్మకం వుందన్నారు.