Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RepulicDay2020: నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు.. సూపర్ స్టార్ సహా ప్రముఖుల విషెస్
2020 రిపబ్లిక్ డేను దేశమంతా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటోంది. స్వాత్రంత్ర సమరయోధులను, రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుంటూ మూడు రంగుల జెండాను ఆకాశంలో రెపరెపలాడిస్తున్నారు దేశ ప్రజలు. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తమ తమ సందేశాలు పోస్ట్ చేశారు. ఆ వివరాలు చూద్దామా..
|
మువన్నెల జెండా.. నాగార్జున పోస్ట్
దేశంలోని వీధి వీడినా మువన్నెల జెండా రెపరెపలాడుతుండటం ప్రతీ భారతీయుడు హృదయాన్ని ఉత్తేజభరితం చేస్తోంది. ఈ సందర్బంగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఆ జెండా పిక్చర్ పోస్ట్ చేస్తూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
|
యంగ్ హీరో నాగశౌర్య ట్వీట్
భారత దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గ్రేట్ ఫెల్లోస్ అందరికీ సెల్యూట్. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అంటూ యంగ్ హీరో నాగశౌర్య ట్వీట్ చేశారు.
|
భారతీయులందరికీ అల్లు అర్జున్ సందేశం
మువ్వన్నెల మూడు రంగుల జెండా పిక్ పోస్ట్ చేస్తూ భారతీయులందరికీ రిపబ్లిక్ డే విషెష్ తెలిపారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల.. వైకుంఠపురములో విజయంలో ఆనందంలో ఉన్న ఈ హీరో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు.
|
సైనికులతో మహేష్.. మనసుకు హత్తుకునే ట్వీట్
ఇక ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో సైనికుడిగా కనిపించిన మహేష్ బాబు.. రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులతో కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ''ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుల్లో ఒకటి'' అంటూ ట్వీట్ చేశారు.
|
మనం ముందుకు నడవాల్సిన సమయం
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ''ఈ ఏడాది మనం కోరుకుంటున్న మార్పు వస్తుందని ఆశిద్దాం. మన దేశం ఎప్పటిలాగే జాతి, మత, వర్గ విభేదాలు లేని ఏకీకృత, లౌకిక దేశంగా ఎదగాలని కోరుకుందాం. 2020.. ఇది మనం ముందుకు నడవాల్సిన సమయం'' అని పేర్కొంది.

రిపబ్లిక్ డే 2020
కేవలం టాలీవుడ్ ప్రముఖులే గాక దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు రిపబ్లిక్ డే విషెస్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం #RepulicDay2020 హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంది.