Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈవిడ..ఆవిడను మించిపోతుందట!
'లీడర్" చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత నాగవల్లి, మిరపకాయ్ చిత్రాల్లో నటించినా పెద్దగా క్లిక్ కాలేక పోయింది రిచా. దీంతో తమిళ సినిమాలవైపు తన చూపు మళ్లించింది. ప్రస్తుతం ఆమె ధనుష్తో 'మయక్కమ్ ఎన్న", శింబుతో 'ఓస్తీ" చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ హిట్ చిత్రం 'దబాంగ్"కు రీమేక్గా రూపొందుతున్న 'ఓస్తీ" చిత్రం స్టిల్స్ ఈ మధ్యనే విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా రిచా గంగోపాధ్యాయ మాట్లాడుతూ 'తమిళ్లో శింబుతో కలిసి నటిస్తున్న దబాంగ్ రీమేక్ చిత్రం 'ఓస్తీ" స్టిల్స్ విడుదలయ్యాయి. ఇందులో నేను 'దబాంగ్"లో నటించిన సొనాక్షీ సిన్హాని మరిపించే స్థాయిలో అందంగా వున్నానని అంతా అంటున్నారు. ఏమో..ఈ సినిమాతో సోనాక్షి కంటే మంచి పేరు నాకొస్తుందోమో...మరిన్ని అవకాశాలు దక్కుతాయేమో" అని పేర్కొంది. పరిస్థితి చూస్తుంటే రీచా ఈ సినిమాపైనే బోలెడు ఆవలు పెట్టుకున్నట్లు స్పష్టం అవుతోంది.