సినిమా తీయకుండానే చనిపోతానని భయపడ్డా.. !
Recommended Video

సినిమా తియ్యకుండానే చనిపోతానేమో..?
శ్రీ రాజన్న మూవీస్ మహేష్ ఎంటర్తైన్మెంట్ బ్యానర్పై రూపొందుతున్న చిత్రం పడిపోయా నీ మాయలో. మహేష్ పైడ దర్శకత్వం వహిసున్న చిత్రానికి ,భరత్ అంకటి నిర్మాత. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ రామకృష్ణ గౌడ్, ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.
పడిపోయా నీ మాయలో దర్శకుడు ఆర్కే కాంపల్లి మాట్లాడుతూ.. పదమూడు సంవత్సరాల నుంచి దర్శకత్వం వహించాలని ప్రయత్నిస్తున్నా. ఒక దశలో సినిమా తియ్యకుండానే చనిపోతానేమో భయపడ్డాను. మా నిర్మాతలు నాకు సహకారం అందించి నా కలను సాకారం చేశారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











