హీరోయిన్ శిల్పాశెట్టి ఇంట్లో దొంగలు పడ్డారు

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. ముంబై జుహులోని ఆమె నివాసంలోకి చొరబడి ఖరీదైన మ్యూజిక్ సిస్టమ్, ఐపాడ్ దోచుకెళ్లారు. పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్ర ఇంట్లో లేరు.

శిల్పాశెట్టి ఇంటి మేనేజర్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 16న జుహు పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, ఈ కేసు విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు జుహు పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన పోలీసు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా తమ కొత్త సినిమా ప్రాజెక్టు 'దిశ్‌‌కియోంకా' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని వారు తమ సొంత బ్యానర్ అయిన ఎస్సెన్సియల్ స్పోర్ట్స్ అండ్ మీడియా ప్రై.లి. బేనర్‌పై నిర్మిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X