For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరు వల్లే తెలుగు సినిమా సంక్షోభం:రోజా
News
oi-Staff
By Staff
|
అవినీతి అంటేనే తెలియదని చెబుతున్న చిరంజీవి తన వద్దనున్న నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవడానికేబ్లడ్బ్యాంకును స్థాపించారని ఆమె తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చిరంజీవి ఫ్యామిలీ వేధింపులకు భయపడి కోర్టును ఆశ్రయిస్తే తప్ప శ్రీజ, నందినిలకు బతికే హక్కు ఉండదన్నారు. అలాగే ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ల మంచితనం గురించి చిరు కుమార్తె శ్రీజ, పవన్ మొదటి భార్య నందినిలను అడిగితే వారే చెబుతారని తెలుగు ఆమె ఎద్దేవా చేశారు.
చిరంజీవికి మహిళలపై గౌరవముంటే నందినికి పీఆర్పీలో మంచి పదవి ఇవ్వాలని, శ్రీజను ఇంటికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కల్లు ముంత చేతపట్టుకున్నాడో, తాగి చిందులేశాడో ప్రజలందరూ చూశారన్నారు. ఆ రోజు కూడా పవన్ తాగి చిందులేయడం గురించే మాట్లాడానే తప్ప గీత కార్మికులను అవమాన పరచలేదని రోజా చెప్పారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: roja tdp babu comments against chiranjeevi pavan mega brothers prp telugucinema tirupathi congress ys
Story first published: Monday, February 9, 2009, 12:04 [IST]
Other articles published on Feb 9, 2009