Just In
- 16 min ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 27 min ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 2 hrs ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
Don't Miss!
- Finance
ఒక్కరోజులో రూ.2.08 లక్షల కోట్ల సంపద హాంఫట్: 3 రోజుల్లో 1800 పాయింట్లు..
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రోజా డైమండ్ జ్యూయలరీ దొంగతనం
నటి మరియు రాజకీయనాయకురాలైన రోజా రీసెంట్ గా లక్షల విలువ చేసే ఆమె డైమండ్ జ్యూయలరీని పొగొట్టుకున్నారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వచ్చే ప్రయాణంలో ఇవి మిస్సైనట్లు ఆమె గుర్తించారు. ఆమె విజయవాడలో ఓ మీటింగ్ లో పాల్గొని సికింద్రాబాద్ వస్తూండుగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణంలో ఆమె తన చెవులుకు ఉన్న డైమండ్ ఇయిర్ రింగ్స్,నెక్లెస్ తీసి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని నిద్రపోయారు. తెల్లారి చూసేసరికి బ్యాగ్ లో ఆ నగలు లేవు. అయితే ఆమె హైదరాబాద్ లో తన ఇంటికి చేరుకునేదాకా ఆ నగలు దొంగతనం జరిగినట్లు గమనించలేదు. వెంటనే ఆమె దగ్గరలో ఉన్న సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై కంప్లైంట్ చేసారు.
పోలీసులు ప్రస్తుతం ఇన్విస్టిగేట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చిన రోజా మళ్లీ సెకండ్ ఎంట్రీ ప్రారంభించి నెగిటివ్ పాత్రలు,తల్లి పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ తమిళ చిత్రంలో ఐటం సాంగ్ చేయనుంది. వెట్టైవాడు టైటిల్ తో రూపొందే ఆ చిత్రంలో ఆమె నటుడు ఫాండ్యరాజన్ తో కలిసి డాన్స్ చేస్తోంది. విజయ్ బాలన్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అంతా కొత్త నటీనటులను పరిచయం చేస్తూ రూపొందిస్తున్నారు. ఇక రోజా రీసెంట్ గా శ్రీరామరాజ్యం చిత్రంలో భూదేవి గా నటించింది. అలాగే మొగుడు చిత్రంలో తాప్సీకి తల్లిగా, గోపీచంద్ కి అత్తగా,ఓ మినిస్టర్ గా సమర్ధవంతంగా నటించి శభాష్ అనిపించుకుంది.