For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డైరక్టర్ కి మహేష్ బాబు కాస్టలీ గిప్ట్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రీసెంట్ గా మొన్న ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిన సురేంద్రరెడ్డి మ్యారేజీకి మహేష్ బాబు అటెండ్ కాలేకపోయారు. దాంతో ఆయన రోలెక్స్ వాచీని గిప్ట్ గా పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ తో షూటింగ్ నిమిత్తం పూనే దగ్గరలో ఉన్న విలేజ్ లో ఉన్నారు. ఇక సురేంద్ర రెడ్డితో మహేష్ అతిధి చిత్రం చేసారు. అలాగే త్వరలో మిస్టర్ ఫెరెఫెక్ట్ చిత్రం చేయటానికి కమిటయ్యారు. సురేంద్రరెడ్డి వివాహం దీపికారెడ్డితో శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వివాహానికి సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా వెళ్ళి ఆశ్వీదరించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మహేష్ బాబు సురేంద్ర రెడ్డి త్రివిక్రమ్ కలేజా దీపికా రెడ్డి mahesh babu athidi amrutha rao anushka trivikram
Story first published: Monday, May 31, 2010, 11:30 [IST]
Other articles published on May 31, 2010