Don't Miss!
- News రేపు కామద ఏకాదశి.. ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
రోబో ఫైట్స్ నభూతో.. ఒక్క ఫైట్కు 12 కోట్లు.. షూట్ ఎలా అంటే..
రోబో 2.0 చిత్రానికి సంబంధించి ఉత్కంఠకు గురిచేసే పోరాట సన్నివేశాలను ముంబైలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ ఫైట్స్ను అడ్రెనలైన్ పంపింగ్ హై ఆక్టేన్ ఏరియల్ స్టంట్ విధానంలో చిత్రీకరించడానికి ఏర్పాట్లు చే
సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న రోబో 2.0 చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న విషయాలు షాక్కు గురిచేస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే హాలీవుడ్తో పాటు పలు సినీ పరిశ్రమల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ చిత్రం ఇటీవల చెన్నైలో ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకొని తాజాగా ముంబైకి చేరుకొన్నది.
ఉత్కంఠకు గురిచేసే విధంగా పోరాటాలు
ముంబైలో
ఉత్కంఠకు
గురిచేసే
పోరాట
సన్నివేశాలను
తెరకెక్కిస్తున్నట్టు
సమాచారం.
చిత్ర
హీరో
రజనీకాంత్,
విలన్
అక్షయ్
కుమార్
మధ్య
జరిగే
ఫైట్స్ను
నభూతో
నభవిష్యత్గా
చిత్రీకరిస్తున్నట్టు
తెలిసింది.
ఈ
ఫైట్స్ను
అడ్రెనలైన్
పంపింగ్
హై
ఆక్టేన్
ఏరియల్
స్టంట్
విధానంలో
చిత్రీకరించడానికి
ఏర్పాట్లు
చేస్తున్నట్టు
బాలీవుడ్
వర్గాల
కథనం.
ఒక్క ఫైటు సీన్కే రూ.12 కోట్లు
అత్యంత
సాంకేతిక
పరిఙ్ఞానంతో
తీస్తున్న
ఈ
స్టంట్స్
కోసం
భారీగా
ఖర్చు
చేస్తున్నారు.
ఒకే
ఒక
పోరాట
సన్నివేశానికి
దాదాపు
రూ.12
కోట్ల
వెచ్చించనున్నట్టు
చిత్ర
యూనిట్
పేర్కొన్నది.
ఈ
సన్నివేశాల
చిత్రీకరణ
కోసం
హాలీవుడ్
నుంచి
స్టంట్
మాస్టర్లు
వచ్చినట్టు
సమాచారం.
ఊహకు అందని విధంగా ఫైట్స్
‘ఊహకు
అందని
విధంగా
యాక్షన్
సీన్లు,
ఫైట్స్
చిత్రీకరించాలని
శంకర్
చెప్పాడు.
హాలీవుడ్
చిత్రాలను
తలదన్నెలా
సీన్లు
ఉండాలని
కోరాడు.
ఆ
ప్రయత్నంలోనే
ఉన్నాం'
అని
చిత్ర
యూనిట్
సభ్యులు
వెల్లడించారు.
ఏప్రిల్ 14న టీజర్ విడుదల
ప్రతిష్ఠాత్మకంగా
రూపుదిద్దుకొంటున్న
రోబో
2.0
మూవీ
టీజర్ను
విడుదల
చేసేందుకు
ఏర్పాట్లు
చేస్తున్నారు.
తమిళనాడులో
జరుపుకొనే
పుథండు
నూతన
సంవత్సర
వేడుకలను
పురస్కరించుకొని
ఈ
టీజర్ను
ఏప్రిల్
14న
విడుదల
చేయాలని
నిర్ణయించారు.
ఇందుకోసం
భారీ
ఫంక్షన్ను
కూడా
ఏర్పాటు
చేయనున్నట్టు
తెలుస్తున్నది.
ఈ
విషయాన్ని
ట్రేడ్
అనలిస్టు
రమేశ్
బాలా
ట్వీట్
చేసి
తెలిపారు.
రూ.360 కోట్లతో రోబో 2.0
రోబోకు సీక్వెల్గా రోబో 2.0 చిత్రం భారీ బడ్జెట్తో రూపొందుతున్నది. లైకా ప్రోడక్షన్స్ అధినేత సుబాస్కరన్ అలీరాజా ఈ చిత్రాన్ని రూ.360 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహ్మాన్ సమకూరుస్తున్నారు. దర్శకుడు శంకర్కు బీ జయమోహన్ కథా సహకారాన్నిఅందిస్తున్నారు. ఈ చిత్రం అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్నది.