For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News హైదరాబాదు వాసులకు కూల్ న్యూస్.. పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు..!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఎవరైనా ఓకె :సదా
News
-Staff
By Staff
|
ప్రస్తుతం
'రోజాపూలు'
ఫేం
శ్రీరామ్
కథానాయకుడిగా,
ఎస్.పి.ఆర్
ఎంటర్టైన్మెంట్స్
అధినేత
నూకారపు
సూర్యప్రకాష్
నిర్మిస్తున్న
చిత్రం
'బృందావనం'
లో
ఆమె
కనిపించటానికి
కమిటయ్యింది.
ఈ
చిత్రం
ద్వారా
సి.ఆర్.ఆర్.కృష్ణని
అనే
నూతన
దర్శకుడు
పరిచయం
అవుతున్నాడు.
అతను
లేడీ
సినిమాటోగ్రాఫర్
విజయశ్రీ
భర్త.
ఈ
చిత్రం
జూన్
నెల
రెండవ
వారంలో
ప్రారంభం
కానుంది.
లవ్,
మ్యూజికల్
ఎంటర్టైనర్గా
రూపొందుతున్న
ఈ
చిత్రానికి
మరుధూరి
రాజా
సంభాషణలు
రాస్తున్నారు.
మణిశర్మ
ఆధ్వర్యంలో
ప్రస్తుతం
మ్యూజికల్
సిట్టింగ్స్
జరుగుతున్నాయి.
దాంతో
ఒకప్పుడు
కథ,బ్యానర్
వ్యాల్యూ,
పేరున్న
హీరో,పెద్ద
దర్శకుడు
కావాలంటూ
వగలు
పోయిన
ఆమె
పరిస్థితి
కాస్త
మారేసరికి
ఎవరైనా
ఓ.కె
అంటూ
ఇలా
కాళ్ళ
బేరానికి
వస్తోంది
అంటూ
వెనుక
ఫిల్మ్
నగర్
వాసులు
ఎగతాళిగా
నవ్వుకుంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Thursday, May 29, 2008, 19:12 [IST]
Other articles published on May 29, 2008