Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
తమ్మారెడ్డి భరద్వాజ పై గెలిచిన సాగర్
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షునిగా ప్రముఖ దర్శకులు, నిర్మాత సాగర్ ఎంపికయ్యారు మరో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పోటీపడి విజయం సాధించి సాగర్ ఈ పదవిని కైవసం చేసుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ ప్యానల్లోని కృష్ణవంశీ ఉపాధ్యక్షునిగా ఎంపిక కాగా ఇదే ప్యానల్ నుంచి దర్శకుడు జి.రాంప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. రెండేళ్లు పదవీకాలం కలిగిన పూర్తి కార్యవర్గం వివరాలు ...అధ్యక్షులు: సాగర్, ఉపాధ్యక్షులు: ఎ.మల్లిఖార్జున్(మల్లి), కృష్ణవంశీ, ప్రధాన కార్యదర్శి: జి.రాంప్రసాద్, సంయుక్త కార్యదర్శులు: వడ్డాణం రమేష్, కె.రంగారావు, నిర్వాహక కార్యదర్శులు: చంద్రమహేష్, కాదంబరికిరణ్, కాశీ విశ్వనాథ్, కార్యనిర్వాహక సభ్యులు: వి.ఎన్.ఆదిత్య, ఎ.ప్రభు, కోటిబాబు.వై, పి.శ్రీనివాసరావు (చెవిపోగు), రాజమౌళి, అళహరి, కోటేశ్వర్రావు, పి.వి.రామారావు. గెలుపొందిన వీరందరికీ ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది.