Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
"తను వెడ్స్ మను" రీమేక్ హీరో, హీరోయిన్స్ వాళ్ళే ఫైనల్..
మాధవన్, కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన హిందీ చిత్రం "తను వెడ్స్ మనూ" తెలుగులో రీమేక్ కి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హీరోగా మొదట సునీల్ ని అనుకున్నా ఇప్పుడు ఆ ప్లేస్ లోకి పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్ వచ్చి చేరాడు. కంగనారౌనత్ చేసిన పాత్రని ఛార్మి చేయనుందని తెలుస్తోంది.అలాగే దర్సకుడుగా పూరీ దగ్గర అశోసియోట్ గా చేసిన గోపి ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఇక రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు కొత్తగా ఓ సంస్ధను ప్రారంభించి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ రైట్స్ కోసం హిందీ నిర్మాతను సంప్రదించినట్లు తెలుస్తోంది. అలా మొదలైంది విజయం సాధించటంతో అటువంటి రొమాంటిక్ కామిడీలకు గిరాకీ ఉంటుందనే ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.