Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వర్మ ఆమెను వదలలేకే ...'అప్పలరాజు' లోనూ
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం చిత్రంలో హీరోయిన్ గా సాక్షి అనే బాలీవుడ్ భామను సెలెక్టు చేసారు.ఇక ఆమెకిది తొలి అవకాశమేమి కాదు. గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కాంటాక్ట్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో ఆమెకు బాలీవుడ్ లో గుర్తింపు రాలేదు. మళ్ళీ ఈ చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు వర్మ. ఇక ఈ చిత్రంలో సునీల్..అప్పలరాజుగా...డైరక్టర్ గా కనిపిస్తారు. అతను డైరక్ట్ చేసే అమ్మాయి..ఈ సాక్షి. అంటే సినిమాలో ఆమె నిజ జీవిత పాత్రను చేయనుందన్నమాట. ఇక ఈ చిత్రంలో సునీల్ డైరక్ట్ చేయబోయే సినిమా పేరు నాయకి అని తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ కామిడి కమ్ సెటైర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రామ్ గోపాల్ వర్మ ..దాదాపు 12 సంవత్సరాల తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పద్మాలయా స్టూడియోలో జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో అసెస్టెంట్ డైరక్టర్ గా కలర్స్ స్వాతి చేస్తోంది.