Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఆ డైరెక్టర్-హీరోయిన్ కలిసి మళ్లీ మాయ చేస్తారట...
'ఏ మాయ చేసావె" తో తెలుగు పరిశ్రమకు ఓ కొత్త నాయికను పరిచయం చేశారు గౌతమ్ వాసుదేవ మీనన్. ఆ సినిమా తరువాత సమంత నాయికగా దూసుకుపోతోంది. నాగచైతన్యకు తొలి విజయం అందించింది కూడా ఈ చిత్రమే. గౌతమ్-సమంత మళ్లీ మాయ చేయడానికి సిద్దమయ్యారు. సమంత, సమీరా రెడ్డి కథానాయి కలుగా గౌతమ్ మీనన్ దర్శ కత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్క నుంది. మనదేశం మూవీస్ పతాకంపై ప్రముఖ ఫైనాన్షియర్ అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సినిమా విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ 'సమంత- గౌతమ్మీనన్ కాంబినేషన్లో 'ఏ మాయచేశావె" లాంటి హిట్చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇరువురి కలయికలో ఉర్రూతలూగించే కథాంశంతో ఓ సినిమా రూపొందించనున్నాం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకా లంలో తెరెక్కుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు నడుస్తున్నాయి. గౌతమ్ మీనన్ తనదైన శైలిలో చిత్రాన్ని తెరకెక్కిం చడానికి కసరత్తు చేస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయి" అన్నారు.