For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నాలో మరింత పరిపక్వత వచ్చినప్పుడే..సమంత
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తారా? అని అందరూ అడుగుతున్నారు. అయితే అలాంటివి చేసేందుకు ఇంకా సమయం ఉంది. నాలో మరికొంచెం పరిపక్వత రావాలి. నేను ఆ పాత్రలకు సరిపడతాను అని నాకైతే అనిపించడం లేదు..అంటోంది సమంత. అలాగే ఈ ఫీల్డులో ఎప్పటికప్పుడు మనం నిరూపించుకోవాల్సిందే..అయినా నాకన్నా గొప్ప హీరోయిన్స్ ఇంకా ఎందరో ఉన్నారు. అయినా అప్పుడే నా నెంబర్ ఇది అని చెప్పుకొనేంత స్థాయికి నేను రాలేదు అంటోంది. ప్రస్తుతం మహేష్ సరసన దూకుడు చిత్రం చేస్తున్నఈ ముద్దుగుమ్మ రామ్ సరసన ఓ చిత్రం కమిటైంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో నాని సరసన ఈగ చిత్రంలో చేస్తోంది. ఇక ఆమె గెస్ట్ రోల్ లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ఎర్ర గులాబీలు చిత్రం త్వరలో విడుదల అవుతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సమంత ఎర్ర గులాబీలు సమీరా రెడ్డి గౌతమ్ మీనన్ ఏ మాయ చేసావె samantha erra gulabilu sameera reddy gautam menon ye maya chesave
Story first published: Monday, January 31, 2011, 8:51 [IST]
Other articles published on Jan 31, 2011