For Daily Alerts
Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాలో మరింత పరిపక్వత వచ్చినప్పుడే..సమంత
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తారా? అని అందరూ అడుగుతున్నారు. అయితే అలాంటివి చేసేందుకు ఇంకా సమయం ఉంది. నాలో మరికొంచెం పరిపక్వత రావాలి. నేను ఆ పాత్రలకు సరిపడతాను అని నాకైతే అనిపించడం లేదు..అంటోంది సమంత. అలాగే ఈ ఫీల్డులో ఎప్పటికప్పుడు మనం నిరూపించుకోవాల్సిందే..అయినా నాకన్నా గొప్ప హీరోయిన్స్ ఇంకా ఎందరో ఉన్నారు. అయినా అప్పుడే నా నెంబర్ ఇది అని చెప్పుకొనేంత స్థాయికి నేను రాలేదు అంటోంది. ప్రస్తుతం మహేష్ సరసన దూకుడు చిత్రం చేస్తున్నఈ ముద్దుగుమ్మ రామ్ సరసన ఓ చిత్రం కమిటైంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో నాని సరసన ఈగ చిత్రంలో చేస్తోంది. ఇక ఆమె గెస్ట్ రోల్ లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ఎర్ర గులాబీలు చిత్రం త్వరలో విడుదల అవుతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సమంత ఎర్ర గులాబీలు సమీరా రెడ్డి గౌతమ్ మీనన్ ఏ మాయ చేసావె samantha erra gulabilu sameera reddy gautam menon ye maya chesave
Story first published: Monday, January 31, 2011, 8:51 [IST]
Other articles published on Jan 31, 2011