Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లీగల్ నోటీసులు పంపిన సమీరారెడ్డి
హాట్ హీరోయిన్ సమీరా రెడ్డి కేరళకు చెందిన ఓ మ్యాగజైన్పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. తన ఫోటోను అసందర్భంగా వాడిన సదరు మేగజైన్కు లీగల్ నోటీసులు పంపింది.
వివరాల్లోకి
వెళితే...
లిక్కర్
కింగ్,
కింగ్
ఫిషర్
ఎయిర్
లైన్స్
అధినేత
విజయ్
మాల్యా
వ్యాపారంలో
చాలా
నష్టాల్లో
ఉన్న
విషయం
తెలిసిందే.
కింగ్
ఫిషర్
ఎయిర్
లైన్స్
పూర్తిగా
దివాలా
తీసింది
కూడా.
ప్రభుత్వ
రాయితీలు,
బ్యాంకులు
ఇచ్చిన
అప్పులతోనే
ప్రస్తుతం
ఆ
సంస్థ
మనుగడ
సాగిస్తోంది.
ఈనేపథ్యంలో
కేరళకు
చెందిన
ఓ
మేగజన్
కవర్
పేజీపై
'మాల్యా-సమీరారెడ్డి'
కలిసి
ఉన్న
ఫోటోను
ప్రచురించి
'ఎండ్
ఆఫ్
గుడ్
టైమ్'
పేరుతో
ఓ
కథనాన్ని
ప్రచురించింది.
దీంతో చిర్రెత్తిన సమీరా సదరు మేగజైన్కు లీగల్ నోటీసులు పంపింది. తన పాత ఫోటోను వాడి తప్పు చేశారని, విజయ్ మాల్యాతో తన ఫోటో ప్రచురించడం వల్ల...అతనితో, అతని వ్యాపారాలతో సంబంధాల ఉన్నట్లు తనపై తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అంటోంది సమీరారెడ్డి.