Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రొమాన్స్, ఎంజాయ్ అంటున్న జూ.ఎన్టీఆర్ మాజీ ప్రియురాలు
రొమాన్స్ చేయడం ఎప్పుడయినా చాలా ధ్రిల్ ఇచ్చే విషయమే. అయినా లైఫ్ ఉన్నది మనకు అణుగుణంగా బ్రతకటానకే..ఎవరికోసమో ఎవరూ ఉండరు. ఉన్నంత కాలం ఎంజాయ్ చేయాలి అంటోంది సమీరా రెడ్డి. అలాగని నేను ఎవరినీ జీవిత భాగస్వామిగా భావించలేదు. అందరూ ఫ్రెండ్సే. ఎవరితోనూ హద్దులు దాటలేదు మన జాగ్రత్తల్లో మనం ఉంటూ రొమాన్స్ ని ఎంజాయ్ చేయాలి. గడిచిపోయిన కాలం తిరిగిరాదు కదా అంటోంది. ప్రస్తుతం ఆమె గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన 'ఎర్ర గులాబీలు' విడుదలకు రంగం సిద్దమైంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఇలా చెప్పుకొచ్చింది.
గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మించిన 'ఎర్ర గులాబీలు' చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. సమీరారెడ్డి ప్రధాన పాత్రధారి అయిన ఈ చిత్రంలో కథకి కీలకమైన మరో పాత్రని సమంత చేసింది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ అని అభివర్ణిస్తున్నారు. కార్తీక్, వీరా హీరోలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: రంగనాథ్ రావే, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఆంథోని, కళ: రాజీవన్, ఫైట్స్: శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. వేణుగోపాల్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.