Don't Miss!
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- News బీఆర్ఎస్కు మరో షాక్: బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి, ఈటలకు మద్దతు
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘థ్రిలర్’ కి టబును రెకమెండ్ చేసిన నాగ్!
'ఏ మాయ చెసావె" చిత్ర విజయంతో గాల్లో తేలుతున్న గౌతమ్ మీనన్, ప్రస్తుతం ఓ థ్రిల్లర్ కథాంశం తో ఒక తక్కువ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఈ చిత్రంలో సమీరా రెడ్డి హీరోయిన్ గా నటిస్తోందట. ఆమె తో పాటు టబుకి కూడా ఓ క్యారెక్టర్ ఇమ్మని నాగార్జున గౌతమ్ కి రెకమెండ్ చేశాడట. సో కొత్త తరహా కథనంతో రాబోతున్న ఈ చిత్రంలో టబూ, సమీరా రెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం.
తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్ కేవలం 30 రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమా అయిపోగానే, గౌతమ్ మీనన్ 'ఏ మాయ చెసావె" హింది రీమేక్ ని మొదలు పెడతాడు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున, నాగచైతన్యలతో చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అవుతున్నాడు..ఈ చిత్రంతో మూడు తరాలను పరిచయం చేసిన డైరెక్టర్ గా రికార్డ్ సృష్టించనున్న గౌతమ్ నాగ్ కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటానని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.