For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పవన్ కళ్యాణ్ మరదలు హీరోయిన్ గా టాలీవుడ్ రంగప్రవేశం
News
oi-Saraswathi N
By Sindhu
|
పవన్ కళ్యాణ్ నటించిన 'బంగారం" చిత్రంలో హీరోయిన్ కి చెల్లెలుగా నటించిన సానుషా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ అమ్మడు హీరోయిన్ గా రంగప్రవేశం చేస్తోంది. తెలుగు, తమిళంలో సిమ్రాన్ ఓ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా ద్వారా సానుషా కథానాయికగా పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఓ తమిళ సినిమాలో సానుషా కథానాయికగా నటించింది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించాడు. తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ గా సానుసా సుపరిచితురాలే కాబట్టి తెలుగు ప్రేక్షకులను కూడా తన అందచందాలతో కట్టి పడేస్తుందని సిమ్రాన్ భావిస్తోండట. హీరోయిన్ గా తనని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న సిమ్రాన్ కు కృతజ్ఞతలు చెబుతోంది సానుషా
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పవన్ కళ్యాణ్ సానుషా సిమ్రాన్ బంగారం మీరా చోప్రా ధరణి pawan kalyan sanusha simran bangaram meera chopra dharani
Story first published: Friday, November 26, 2010, 12:33 [IST]
Other articles published on Nov 26, 2010