For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ కళ్యాణ్ మరదలు హీరోయిన్ గా టాలీవుడ్ రంగప్రవేశం
News
oi-Saraswathi N
By Sindhu
|
పవన్ కళ్యాణ్ నటించిన 'బంగారం" చిత్రంలో హీరోయిన్ కి చెల్లెలుగా నటించిన సానుషా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ అమ్మడు హీరోయిన్ గా రంగప్రవేశం చేస్తోంది. తెలుగు, తమిళంలో సిమ్రాన్ ఓ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా ద్వారా సానుషా కథానాయికగా పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఓ తమిళ సినిమాలో సానుషా కథానాయికగా నటించింది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించాడు. తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ గా సానుసా సుపరిచితురాలే కాబట్టి తెలుగు ప్రేక్షకులను కూడా తన అందచందాలతో కట్టి పడేస్తుందని సిమ్రాన్ భావిస్తోండట. హీరోయిన్ గా తనని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న సిమ్రాన్ కు కృతజ్ఞతలు చెబుతోంది సానుషా
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పవన్ కళ్యాణ్ సానుషా సిమ్రాన్ బంగారం మీరా చోప్రా ధరణి pawan kalyan sanusha simran bangaram meera chopra dharani
Story first published: Friday, November 26, 2010, 12:33 [IST]
Other articles published on Nov 26, 2010