For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శారదకు 'చిత్తూరు నాగయ్య' పురస్కారం
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ నటి శారదకు 'పద్మశ్రీ' చిత్తూరు వి.నాగయ్య పురస్కార ప్రదానం జరిగింది. శనివారం రాత్రి ఆస్కా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి చైర్మన్ ఆదికేశవులు నాయుడుతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పద్మశ్రీ చిత్తూరు వి.నాగయ్య మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతిభావంతులైన సీనియర్ సినీ ప్రముఖులు ఒకరికి ఈ అవార్డు బహూకరిస్తున్నారు.
ఈ ఏడాదికి ఈ పురస్కారాన్ని శారదకు ప్రదానం చేశారు. టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు, సీనియర్ నటీమణి అంజలీదేవి శారదను ఘనంగా సన్మానించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా అలనాటి నటీమణులు రాజసులోచన, గీతాంజలి, ప్రభ, వై.విజయ, సచ్చు, ప్రముఖ నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, మురారి, గాయనీమణులు పి.సుశీల, జానకి తదితరులు పాల్గొన్నారు
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: శారద పద్మశ్రీ చిత్తూరు నాగయ్య ఆదికేశవుల నాయుడు టీటీడి అంజలీదేవి పి సుశీల జానకి గీతాంజలి ప్రభ sarada chittoor nagaiah adikesavulu naidu p susheela janaki
Story first published: Sunday, April 25, 2010, 14:41 [IST]
Other articles published on Apr 25, 2010