For Daily Alerts
Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శారదకు 'చిత్తూరు నాగయ్య' పురస్కారం
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ నటి శారదకు 'పద్మశ్రీ' చిత్తూరు వి.నాగయ్య పురస్కార ప్రదానం జరిగింది. శనివారం రాత్రి ఆస్కా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి చైర్మన్ ఆదికేశవులు నాయుడుతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పద్మశ్రీ చిత్తూరు వి.నాగయ్య మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతిభావంతులైన సీనియర్ సినీ ప్రముఖులు ఒకరికి ఈ అవార్డు బహూకరిస్తున్నారు.
ఈ ఏడాదికి ఈ పురస్కారాన్ని శారదకు ప్రదానం చేశారు. టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు, సీనియర్ నటీమణి అంజలీదేవి శారదను ఘనంగా సన్మానించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా అలనాటి నటీమణులు రాజసులోచన, గీతాంజలి, ప్రభ, వై.విజయ, సచ్చు, ప్రముఖ నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, మురారి, గాయనీమణులు పి.సుశీల, జానకి తదితరులు పాల్గొన్నారు
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: శారద పద్మశ్రీ చిత్తూరు నాగయ్య ఆదికేశవుల నాయుడు టీటీడి అంజలీదేవి పి సుశీల జానకి గీతాంజలి ప్రభ sarada chittoor nagaiah adikesavulu naidu p susheela janaki
Story first published: Sunday, April 25, 2010, 14:41 [IST]
Other articles published on Apr 25, 2010