For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్: ఏమన్నారంటే?
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శారదకు 'చిత్తూరు నాగయ్య' పురస్కారం
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ నటి శారదకు 'పద్మశ్రీ' చిత్తూరు వి.నాగయ్య పురస్కార ప్రదానం జరిగింది. శనివారం రాత్రి ఆస్కా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి చైర్మన్ ఆదికేశవులు నాయుడుతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పద్మశ్రీ చిత్తూరు వి.నాగయ్య మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతిభావంతులైన సీనియర్ సినీ ప్రముఖులు ఒకరికి ఈ అవార్డు బహూకరిస్తున్నారు.
ఈ ఏడాదికి ఈ పురస్కారాన్ని శారదకు ప్రదానం చేశారు. టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు, సీనియర్ నటీమణి అంజలీదేవి శారదను ఘనంగా సన్మానించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా అలనాటి నటీమణులు రాజసులోచన, గీతాంజలి, ప్రభ, వై.విజయ, సచ్చు, ప్రముఖ నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, మురారి, గాయనీమణులు పి.సుశీల, జానకి తదితరులు పాల్గొన్నారు
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: శారద పద్మశ్రీ చిత్తూరు నాగయ్య ఆదికేశవుల నాయుడు టీటీడి అంజలీదేవి పి సుశీల జానకి గీతాంజలి ప్రభ sarada chittoor nagaiah adikesavulu naidu p susheela janaki
Story first published: Sunday, April 25, 2010, 14:41 [IST]
Other articles published on Apr 25, 2010