Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సావిత్రి బందువులు మహానటి దర్శక, నిర్మాతలను కలిసారంట, ఎందుకో తెలుసా?
నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మహానటి' ఇటీవలే విడుదలిన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది. 'వై జయంతి మూవీస్' సంస్థలో రూపొందించబడుతున్న ఈ సినిమాను నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 9న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సావిత్రి రిలేటివ్స్ మహానటి యూనిట్ ను కలవడం జరిగిందని సమాచారం.
నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మహానటి' ఇటీవలే విడుదలిన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది. 'వై జయంతి మూవీస్' సంస్థలో రూపొందించబడుతున్న ఈ సినిమాను నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 9న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
తాజా సమాచారం మేరకు నటి సావిత్రి బందువులు మహానటి సినిమా తీస్తున్న దర్శక నిర్మాతలను కలవడం జరిగిందని తెలుస్తోంది. వీరెందుకు కలిసారంటే... సావిత్రి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సినిమాలో చూపించవద్దని చెప్పడానికి కలిసారని సమాచారం. సావిత్రి జీవితంలో చుపించకుడని సంఘటనలు ఏమున్నాయని అనుకుంటున్నారా ? అసలు వివరాల్లోకి వెళ్ళితే..
సావిత్రి చివరి రోజుల్లో తన దగ్గర సరైన డబ్బు లేక, ఇబ్బందులు పడిందని, ఆ సంఘటనలు తెరమీద చుపించావద్దని సావిత్రి బందువులు చిత్ర యూనిట్ కు చెప్పినట్లు సమాచారం. అందుకు చిత్ర యూనిట్ కూడా వారి సలహాను అంగీకరించారని తెలుస్తోంది. అన్ని వర్గాల వారికీ ఈ సినిమా నచ్చే విధంగా తీస్తున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది.