For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఒక్క క్షణంలో పాత్ర కోసం అల్లు శిరీష్ పూర్తిగా మారిపోయాడు.. వీఐ ఆనంద్
News
oi-Rajababu
By Rajababu
|
Recommended Video
సంవత్సరం
ముందే...?
వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ఒక్క క్షణం. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాతో వీఐ ఆనంద్ సక్సెస్ను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టిజర్ ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, చోట కే ప్రసాద్, రచయిత అబ్బూరి రవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సినిమా దర్శకుడు వీఐ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ కథ గతేడాది అల్లుశిరీష్కి చెప్పడం జరిగింది. కథ చెప్పగానే ఒకే అన్నారు. ఈ చిత్రంలోని జీవా కారెక్టర్ కోసం శిరీష్ చాలా శ్రమపడ్డారు. పాత్ర కోసం చాలా వరకు తనను తానూ మార్చుకున్నాడు అని చెప్పారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: allu shirish vi anand surabhi seerat kapoor mani sharma అల్లు శిరీష్ వీఐ ఆనంద్ సురభి మణిశర్మ
English summary
Allu Shirish's latest movie Okka Kshanam. Surabhi and Seerat Kapoor are lead pair to Allu Shirish. This movies teaser launched at prasad labs of Hyderabad. In this event, Allu Shirish, Surabhi, Seerat Kapoor, VI Anand speaks about the story of Okka Kshanam.