Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శేఖర్ కమ్ముల డేట్ మార్చాడు
శేఖర్ కమ్ముల ప్రస్తుతం రాణా హీరోగా రూపొందించుతున్న లీడర్ చిత్రం గాంధి జయంతి రోజున (అక్టోబర్ రెండు) రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15)రోజున రిలీజ్ కి ప్లాన్ చేసారు కాని షూటింగ్ లేట్ అవటం వల్ల ఈ నిర్ణయం తీసు కోవలసి వచ్చిదని తెలుస్తోంది.
రామానాయుడు మనవడు..సురేష్ బాబు కుమారుడు అయిన రాణా ఈ చిత్రంతో హీరోగా పరిచయం కానుండటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. యువత..రాజకీయాలు అనే పాయింట్ చుట్టూ తిరిగే కథతో తయారుఅవుతున్న ఈ చిత్రంలో రిచా, ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. గతంలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఎవియం ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సామాజిక సందేసంతో కూడిన ఈ చిత్రంలో రాణా పాత్ర ముఖ్యమంత్రి అవుతుందని టాక్ వినపిస్తోంది.హ్యాపీడేస్ లాగ ఈ చిత్రం కూడా ఓ సంచలనమవుతుందని అందరూ ఆసిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంభందించి కొన్ని సన్నివేశాలు శేఖర్ సంతృప్తి చెందక రీషూట్ చేసారని సమాచారం.