For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెలుగు సినీ నిర్మాతపై సెన్సార్ బోర్డు సభ్యురాలు దాడి
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాత శరత్కుమార్పై ప్రాంతీయ సినిమా సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో శరత్కుమార్ తలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం శరత్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంగారెడ్డిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో శరత్ కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో తెలుగు ప్రాంతీయ సెన్సార్ బోర్డు పలు వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతోంది. ఇటీవల సెన్సార్ బోర్డు అధికారి నిర్మాత నుండి లంచం డిమాండ్ చేస్తూ సీబీఐకి అడ్డంగా దొరికి పోయారు. తాజాగా దాడి ఘటన చోటు చేసుకోవడంతో సినీ వర్గాలు ఆశ్చర్య పోయాయి.
అసలు దాడి ఘటన చోటు చేసుకోవడానికి కారణం ఏమిటి? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Source said that, Sensor board member Manga Reddy attack on producer Sarath Kumar.
Story first published: Friday, September 25, 2015, 16:31 [IST]
Other articles published on Sep 25, 2015