twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి 'ఈగ' చిత్రం కి కెమేరామెన్ ని మార్చారు

    By Srikanya
    |

    రాజమౌళి తాజా చిత్రం ఈగ చిత్రం కోసం బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జేమ్స్ పౌల్ ని ఎంపికచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంత షూటింగ్ జరిగాక వీరిద్దరూ ఒకరికొకరు మ్యాచ్ కామని తెలుసుకుని తిరిగి రాజమౌళి తన రెగ్యులర్ కెమెరామెన్ సెంధిల్ దగ్గరకి వెళ్ళిపోయాడు. సెంధీల్ గతంలో రాజమౌళితో కలిసి సై, చత్రపతి, యమదొంగ,మగధీర చిత్రాలు చేసారు. అన్నీ ఘన విజయం సాధించాయి. సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది.సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.

    English summary
    Director Rajamouli again approached his most trustworthy cameraman Senthil for his latest Eega film. SS Rajamouli and cameraman Senthil. delivered blockbusters like Sye, Chatrapathi, Yamadonga and Magadheera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X