For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మగధీర సెంధిల్...సుమంత్ సినిమాకి
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మగధీర, అరుంధతి వంటి భారీ చిత్రాలకి సినిమాటోగ్రఫి అందించిన సెంధిల్ తాజాగా మరో చిత్రానికి కమిట్ అయ్యారు. అష్టాచెమ్మ చిత్రంతో పాపులర్ అయిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. క్రికెట్ మీద రాసిన ది మేన్ విత్ ఇన్ యు అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం కథ రూపొందించారు. ఆ పుస్తకం రాసిన హరి మోహన్ సోదరుడు రామ్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే రాజమౌళి చిత్రాలకు రెగ్యులర్ గా ఆర్ట్ డైరక్షన్ చేసే రవీందర్...ఆర్ట్ వర్క్ చేయనున్నాడు. ఇక కీరవాణి సోదరుడు కళ్యాణ మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అష్టాచెమ్మలో చేసిన కలర్స్ స్వాతి ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మగధీర సుమంత్ అరుంధతి కళ్యాణ్ మాలిక్ సెంధిల్ హరి మోహన్ మోహన్ కృష్ణ magadheera sumanth mohan krishna kalyan malik sentil arundhati
Story first published: Monday, April 26, 2010, 8:42 [IST]
Other articles published on Apr 26, 2010