Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శర్వానంద్, సాయి పల్లవి సినిమా లేటెస్ట్ న్యూస్.. మరిసారి ఈ జంట మెరవనుంది!
"నీది నాదీ ఒకే కథ" సినిమా తో అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారని సమాచారం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్పై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. హను రాగావపుడి, శర్వానంద్ సినిమా కొత్త షెడ్యూల్ మే 11వ తేదీ నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరూ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుందని సమాచారం.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్పై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పడి పడి లేచె మనసు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్రి ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. తాజాగా సాయి పల్లవి పుట్టినరోజు విడుదల చేసిన ఒక పోస్టర్ కూడా ఆకట్టుకుంది.
తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ మే 11వ తేదీ నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరూ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుందని సమాచారం.
ఇటీవల "నీది నాదీ ఒకే కథ" సినిమా తో అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారని సమాచారం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్పై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. చాలా వెరైటీ బ్యాక్ డ్రాప్ తో వేణు స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టు అది బాగా నచ్చడం వల్లే శర్వానంద్-సాయి పల్లవి మరోసారి నటించబోతున్నారని సమాచారం.