Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శర్వానంద్, సాయి పల్లవి సినిమా లేటెస్ట్ న్యూస్.. మరిసారి ఈ జంట మెరవనుంది!
"నీది నాదీ ఒకే కథ" సినిమా తో అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారని సమాచారం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్పై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. హను రాగావపుడి, శర్వానంద్ సినిమా కొత్త షెడ్యూల్ మే 11వ తేదీ నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరూ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుందని సమాచారం.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్పై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పడి పడి లేచె మనసు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్రి ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. తాజాగా సాయి పల్లవి పుట్టినరోజు విడుదల చేసిన ఒక పోస్టర్ కూడా ఆకట్టుకుంది.
తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ మే 11వ తేదీ నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరూ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుందని సమాచారం.
ఇటీవల "నీది నాదీ ఒకే కథ" సినిమా తో అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారని సమాచారం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్పై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. చాలా వెరైటీ బ్యాక్ డ్రాప్ తో వేణు స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టు అది బాగా నచ్చడం వల్లే శర్వానంద్-సాయి పల్లవి మరోసారి నటించబోతున్నారని సమాచారం.