Don't Miss!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శర్వానంద్, సాయి పల్లవి సినిమా లేటెస్ట్ న్యూస్.. మరిసారి ఈ జంట మెరవనుంది!
"నీది నాదీ ఒకే కథ" సినిమా తో అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారని సమాచారం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్పై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. హను రాగావపుడి, శర్వానంద్ సినిమా కొత్త షెడ్యూల్ మే 11వ తేదీ నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరూ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుందని సమాచారం.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్పై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పడి పడి లేచె మనసు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్రి ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. తాజాగా సాయి పల్లవి పుట్టినరోజు విడుదల చేసిన ఒక పోస్టర్ కూడా ఆకట్టుకుంది.
తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ మే 11వ తేదీ నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరూ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుందని సమాచారం.
ఇటీవల "నీది నాదీ ఒకే కథ" సినిమా తో అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారని సమాచారం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్పై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. చాలా వెరైటీ బ్యాక్ డ్రాప్ తో వేణు స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టు అది బాగా నచ్చడం వల్లే శర్వానంద్-సాయి పల్లవి మరోసారి నటించబోతున్నారని సమాచారం.