Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఫెయిల్యూర్స్ వచ్చినా శర్వానంద్ రేంజ్ తగ్గట్లేదుగా.. మళ్ళీ పవర్ఫుల్ పాత్రలో
టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్టు కోసం పరితపిస్తున్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. అతను చేస్తున్న కొన్ని సినిమాలు గత కొంతకాలంగా వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలు అందుకోవడం లేదు. 2017లో మహానుభావుడు హిట్టు అనంతరం శర్వానంద్ నాలుగు విభిన్నమైన సినిమాలు చేశాడు.
పడి
పడి
లేచే
మనసు,
రణరంగం,
జాను,
శ్రీకారం
వంటి
సినిమాలు
విడుదలకు
ముందు
మంచి
హైప్
క్రియేట్
చేసినప్పటికీ
ఆ
తరువాత
ఊహించని
విధంగా
ప్లాప్
అయ్యాయి.
ఇక
ఎలాగైనా
నెక్స్ట్
సినిమాలతో
మంచి
హిట్స్
అందుకోవాలని
శర్వానంద్
గట్టి
ప్రయత్నాలు
చేస్తున్నాడు.
ఇప్పటికే
తెలుగు
తమిళ్
లో
ఒక
ద్విభాషా
సినిమాతో
బిజీగా
ఉన్న
శర్వానంద్
ఆర్ఎక్స్
100
దర్శకుడితో
మహాసముద్రం
అనే
సినిమాను
కూడా
స్టార్ట్
చేశాడు.
ఇక కిషోర్ తిరుమలతో కూడా ఆడళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేయనున్న శర్వానంద్ ఇటీవల మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ ఇచ్చినట్లు సమాచారం. అందులో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే రాధ అనే సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించిన శర్వానంద్ ఈసారి అంతకు మించి అనేలా కిక్కివ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విభిన్నమైన సినిమాలతో అయినా శర్వానంద్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.