Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించిన చిరు అల్లుడు శిరీష్ కి చుక్కెదురు...
తన భర్త, అత్త మామలు అదనపు కట్నం కోసం తనను వదిస్తున్నారని ప్రముఖ సినీనటుడు చిరు రెండో కుమార్తె శ్రీజ ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె భర్త శిరీష్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. మూడు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్న మెగాస్టార్ చిరు చిన్న కూతురు శ్రీజ ఇటివల భర్తతో గొడవపడి విడాకులకు సిద్దం అవుతుంది. ఈ నేపద్యంలో తనను వేదిస్తున్నాడు అంటూ శిరీష్ ఫై శ్రీజ పలు కేసులు నమోదు చేసింది. వాటి ఆధారంగా పోలీసులు శిరీష్ ను విచారించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ కేసులను ఎదుర్కునేందుకు శిరీష్ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడు. అలాగే గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయిన తన భార్యతో ఓ ఐదు నిముషాలు మాట్లాడేందుకు అవకాశం కల్పించాల్సిందిగా మనవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసాడు. వరకట్న వేధింపులు(498-ఏ) ఆ కేసు నాంపల్లి కోర్టులో నమోదైనందున తమ పరిదిలోకి రాదని మనవ హక్కుల కమిషన్ పిటిషన్ను తిరస్కరించింది. ఇదిలా ఉంటే అంతకు ముందు చిరంజీవి, ఆయన భార్య సురేఖను సిసిఎస్ పోలీసులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.