Just In
- 4 min ago
Vakeel Saab Teaser: ఆరో స్థానంతో సరిపెట్టుకున్న పవన్.. అందులో మాత్రం రెండో ప్లేస్
- 15 min ago
మొన్న అక్కడ.. నేడు ఇక్కడ.. ‘ఊకో కాక’ బ్రాండ్తో రాహుల్ రచ్చ
- 1 hr ago
ఆమెను హత్తుకుని ముద్దులు పెట్టిన జబర్ధస్త్ కమెడియన్.. క్యారెక్టర్లో అలా చేశానంటూ నిజంగానే!
- 1 hr ago
Master Collections: తెలుగులో మాస్టర్ రికార్డు.. కేవలం మూడు రోజుల్లోనే.. షాకిస్తోన్న లెక్కలు!
Don't Miss!
- Finance
మొబైల్ నెంబర్కు కాల్ చేయాలంటే సున్నాను చేర్చండి, గుర్తు చేస్తున్న టెల్కోలు
- News
ఆ వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది మృతి... విచారణకు ఆదేశం, వ్యాక్సిన్ పై అనుమానాలు..?
- Sports
సైనీ స్థానంలో బౌలింగ్.. రోహిత్ను ట్రోల్ చేసిన దినేశ్ కార్తిక్! ఏమైందో తెలియదు కానీ!
- Automobiles
బైక్ రైడర్కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే
- Lifestyle
మీ భాగస్వామి మీ చేతులను అలా పట్టుకుంటున్నారా? అయితే వీటి గురించి మీరు తప్పక తెలుసుకోవాలి...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్తో రొమాన్స్ చేయనున్న శృతి హాసన్?
హైదరాబాద్ : హీరోయిన్ శృతి హాసన్ జోరు టాలీవుడ్లో రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే తెలుగులో టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, జూ ఎన్టీఆర్ సినిమాల్లో చాన్సులు దక్కించుకున్న శృతి హాసన్ తాజాగా మరో భారీ చాన్స్ కొట్టేసింది. త్వరలో శృతి హాసన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేయబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో 'ఆగడు' సినిమా రాబోతోంది. ఆగడు తర్వాత మహేష్ బాబు 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం.
కొరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే చిత్రంలో శృతి హాసన్ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శృతి హాసన్ స్క్రీన్ ప్రెసెన్స్పై మహేష్ బాబు మెస్మరైజ్ అయ్యాడని, ఆమెనే ఈ సినిమాకు ఫైనల్ చేసే అవాకాశం ఉన్నట్లు టాక్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ 'యూటివి' ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ విషయాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.
ప్రస్తుతం మహేష్ నటిస్తున్న '1' సినిమా విషయానికొస్తే ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ యూరఫ్లో జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా మహేష్ తనయుడు గౌతం కృష్ణ బాలనటుడుగా తెరంగ్రేటం చేయబోతున్నారు.