Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ది క్లిఫ్: శ్వేతా బసు కవిత రాసింది
హైదరాబాద్: వ్యభిచారం కేసులో పట్టుబడ్డ శ్వేతా బసు కొంతకాలం పాటు రెస్క్యూ హోంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను కవిత రూపంలో రాసింది. ఆ కవిత చదవిన వారు శ్వేతా బసు టాలెంట్ చూసి ఆశ్చర్య పోతున్నారు. ఇంగ్లీషులో రాసిన కవిత ఇలా ఉంది...
"Thunderstruck, all alone, I stand here at the edge of the cliff. / I crawled the dense forest to get here/ the tribes and wild and strays. / They say ‘Jump, jump from the cliff.'/ As I look down, naked, cold and trembling,/ the ferocious sea I see with its mouth open/ It's ready to swallow me./ The noises are unbearable/ the place so dark. / As I decided to jump in the sea I saw the North Star./ I remembered how it shone above my blessed home/ where singing hugging and laughter awaited me/ I said, ‘Wait I want to go home.'/ The voices murmured, ‘End the journey.'/ ‘Jump! Jump you ugly thing.'/ I smiled to them and pitied them, / they don't know I have wings.
రెస్క్యూ
హోం
నుండి
విడుదలైన
అనంతరం
శ్వేతా
బసు
చెప్పిన
వివరాలు
ఇలా
ఉన్నాయి
ద్:
వ్యభిచారం
అంటూ
నన్ను
ఏ
ఏజెంటూ
హైదరాబాద్
కు
పిలవలేదు.
అవార్డుల
ప్రధానోత్సవంలో
పాల్గొనటానికి
అక్కడకు
వెళ్లాను.
నా
తలరాత
అనండి..ఇంకోటి
అనండి..వెనక్కి
వచ్చే
విమానం
మిస్సయ్యాను.
ఆ
అవార్డుల
కమిటీ
నిర్వాహకులే
విమానం
టిక్కెట్,
బస
ఏర్పాటు
చేసారు.
ఈ
వ్యవహారంలో
బలిపశువుని
అయ్యాను.
ఆ
సమయంలో
పోలీస్
దాడి
జరిగింది.
ఈ
సంఘటనను
తోసి
పుచ్చటం
లేదు.
కానీ
బయిటకు
చెప్పేవన్నీ
నిజాలు
కావు
అంటూ
భాధగా
చెప్పారు
శ్వేతాబసు.
అలాగే...ఓ ప్రముఖ మీడియా సంస్ధకు చెందిన జర్నలిస్టుపై శ్వేతబసు నిప్పులు కక్కారు. దాదాపు అరవై రోజులు తర్వాత రెస్కూ హోమ్ నుంచి విడుదలైన ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను చెప్పని విషయాల్ని తమ పత్రికలో ప్రచరించటంపై సీరియస్ అయ్యారు. కేసు పెడతానంటూ మండిపడ్డారు.