twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య 'సింహా' 50 రోజుల పంక్షన్ కి ఎన్టీఆర్

    By Srikanya
    |

    బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'సింహా' రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ ని ఈ రాత్రి(23 జూన్) హైదరాబాద్ లో హోటల్ మారియట్ లో జరపనున్నారు. నిర్మాతలు ఇందునిమిత్తం భారీగా ఏర్పాట్లు చేసారని తెలుస్తోంది. బాలకృష్ణతో ఆహ్వానంపై ఆయనకు ఆత్మీయులైన సినీ ప్రముఖులు ఈ పంక్షన్ లో పాల్గొనబోతున్నారని సమాచారం. అలాగే జూ ఎన్టీఆర్ కూడా ఈ పంక్షన్ లో పాల్గొనబోతున్నారు. వికారాబాద్ లో బృందావనం షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ ఉత్సాహంగా, చాలా ఎక్సైట్మెంట్ తో ఈ పంక్షన్ లో పాలుపంచుకోనున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X