For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలయ్య 'సింహా' 50 రోజుల పంక్షన్ కి ఎన్టీఆర్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'సింహా' రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ ని ఈ రాత్రి(23 జూన్) హైదరాబాద్ లో హోటల్ మారియట్ లో జరపనున్నారు. నిర్మాతలు ఇందునిమిత్తం భారీగా ఏర్పాట్లు చేసారని తెలుస్తోంది. బాలకృష్ణతో ఆహ్వానంపై ఆయనకు ఆత్మీయులైన సినీ ప్రముఖులు ఈ పంక్షన్ లో పాల్గొనబోతున్నారని సమాచారం. అలాగే జూ ఎన్టీఆర్ కూడా ఈ పంక్షన్ లో పాల్గొనబోతున్నారు. వికారాబాద్ లో బృందావనం షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ ఉత్సాహంగా, చాలా ఎక్సైట్మెంట్ తో ఈ పంక్షన్ లో పాలుపంచుకోనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: జూ ఎన్టీఆర్ సింహా బోయపాటి శ్రీను బాలకృష్ణ బృందావనం సమంత jr ntr brindavanam balakrishna samantha boyapati srinu
Story first published: Wednesday, June 23, 2010, 16:29 [IST]
Other articles published on Jun 23, 2010