బాలయ్య 'సింహా' 50 రోజుల పంక్షన్ కి ఎన్టీఆర్

By Srikanya

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'సింహా' రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ ని ఈ రాత్రి(23 జూన్) హైదరాబాద్ లో హోటల్ మారియట్ లో జరపనున్నారు. నిర్మాతలు ఇందునిమిత్తం భారీగా ఏర్పాట్లు చేసారని తెలుస్తోంది. బాలకృష్ణతో ఆహ్వానంపై ఆయనకు ఆత్మీయులైన సినీ ప్రముఖులు ఈ పంక్షన్ లో పాల్గొనబోతున్నారని సమాచారం. అలాగే జూ ఎన్టీఆర్ కూడా ఈ పంక్షన్ లో పాల్గొనబోతున్నారు. వికారాబాద్ లో బృందావనం షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ ఉత్సాహంగా, చాలా ఎక్సైట్మెంట్ తో ఈ పంక్షన్ లో పాలుపంచుకోనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X