Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'సింహా' తో పోటీ పడలేకే దిల్ రాజు ఆ నిర్ణయం
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' చిత్రం విజయవంతం కావటంతో దిల్ రాజు తన లేటెస్ట్ చిత్రం రామ రామ కృష్ణ కృష్ణ రిలీజ్ ను వాయిదా వేసారు. మే 12న ఈ చిత్రం విడుదల అవుతుందని ప్రకటన చేసారు. మొదట అనుకున్న ప్రకారం రామ రామ కృష్ణ కృష్ణ...మే 7న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే డిఐ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, అందుకే పోస్ట్ ఫోన్ చేస్తున్నారని ప్రకటన చేసారు. అయితే బాలకృష్ణ చిత్రంతో పోటీ పడటం ఇష్టం లేకనే దిల్ రాజు ఈ నిర్ణయానికి వచ్చాడని అంతర్గత వర్గాల సమాచారం. ఇక రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాన్ని లక్ష్యం వాసు డైరక్ట్ చేసారు. రామ్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, బిందు మాధవి హీరోయిన్స్ గా చేసారు. సీనియర్ హీరో అర్జున్ అశోక్ దేవగా ఇందులోకీ రోల్ లో కనిపిస్తారు. రామ్, అర్జున్ ల మధ్య ఉండే సన్నివేశాలు థ్రిల్లింగ్ గా ఉంటాయని దర్శక, నిర్మాతలు చెప్తున్నారు.