Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆడపిల్లను ప్రసవించిన చందమామ సింధూ మీనన్
చందమామలో మంచి ఈజీనెస్ చూపిన సింధూ మీనన్ ఆ తర్వాత తెలుగులో బిజీ కాలేకపోయింది. దాంతో యుకె కి చెందిన బిజెనెస్ మ్యాన్ ప్రభుని లాస్ట్ ఇయిర్ వివాహం చేసుకుంది. రీసెంట్ గా ఓ ఆడపిల్లకు తల్లి అయింది. హాస్పటిల్ లో ప్రసవమైన సింధు, ఆమె బిడ్డ కులాసాగా ఉన్నారు. ఇక సింధూ మీనన్ మొదట శ్రీహరి చిత్రం భధ్రాచలం చిత్రం లో చేసింది. ఆ తర్వాత శివాజీ సరసన 'శ్రీరామ చంద్రులు' చిత్రంలో కనిపించింది. అలా అప్పుడప్పుడూ అవకాశాలు వచ్చిన ఆమె తన సొంత భాష మళయాళంలోనూ బిజీ కాలేకపోయింది. కెరీర్ చివరి దశలో ఆమె తమిళంలో చేసిన ఈరమ్ చిత్రం మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. కన్నడంలో చేసిన హూలియా అనే చిత్రంలోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఆమె చివరగా తెలుగులో చేసిన సుభధ్ర చిత్రం ఇంకా విడుదల కాలేదు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వంటి కామిడీని గతంలో అందించిన రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శ్రీకాంత్ టాకీస్ పతాకంపై ఇ.శ్రీకాంత్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.