Don't Miss!
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- News ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కొత్త నటీనటులకు సింగితం శ్రీనివాస్ రావు పిలుపు
నాలుగు దశాబ్దాల కెరీర్లో పలు విజయవంతమైన చిత్రాలు అందించిన సింగీతం తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శాండిల్ వుడ్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని ఎస్.భారతీకృష్ణ, భారతి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన తారలను పరిచయం చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని ఆరంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్నవారు తమ ఫోటోగ్రాఫ్, ప్రొఫైల్ ని [email protected]కి పంపవచ్చు. వివరాల కోసం 09032426116 నెంబర్కి కాల్ చేయండి.
ఆ
విషయం
పక్కన
పెడితే...
సింగితం
శ్రీనివాసరావు
గత
కొన్ని
నెలలుగా
వార్తల్లో
నిలుస్తున్నారు.
బాలయ్య
త్వరలో
సింగితం
శ్రీనివాసరావు
దర్శకత్వంలో
సినిమా
చేయబోతున్నట్లు,
సింగితం
శ్రీనివాస్
దర్శకత్వంలో
వచ్చిన
తన
గత
సినిమా
'ఆదిత్య
369'
చిత్రానికి
సీక్వెల్గా
ఆ
సినిమా
రూపొందబోతోందని,
దానికి'ఆదిత్య
999'
అనే
టైటిల్
పెట్టారని,
ఇందులో
ఇషా
చావ్లాను
హీరోయిన్గా
తీసుకునే
ఆలోచనలో
బాలయ్య
ఉన్నట్లు
వార్తలు
వినిపించాయి.
కానీ
ఇప్పటి
వరకు
ఈ
వార్తలపై
క్లారిటీ
రాలేదు.
సింగితం
దర్శకత్వంలో
పవన్
కళ్యాణ్
జీసస్
పాత్రలో
నటించబోతున్నట్లు
ప్రచారం
జరిగినా...అది
కూడా
ఆచరణకు
నోచుకోలేదు.