Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కొత్త నటీనటులకు సింగితం శ్రీనివాస్ రావు పిలుపు
నాలుగు దశాబ్దాల కెరీర్లో పలు విజయవంతమైన చిత్రాలు అందించిన సింగీతం తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శాండిల్ వుడ్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని ఎస్.భారతీకృష్ణ, భారతి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన తారలను పరిచయం చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని ఆరంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్నవారు తమ ఫోటోగ్రాఫ్, ప్రొఫైల్ ని [email protected]కి పంపవచ్చు. వివరాల కోసం 09032426116 నెంబర్కి కాల్ చేయండి.
ఆ
విషయం
పక్కన
పెడితే...
సింగితం
శ్రీనివాసరావు
గత
కొన్ని
నెలలుగా
వార్తల్లో
నిలుస్తున్నారు.
బాలయ్య
త్వరలో
సింగితం
శ్రీనివాసరావు
దర్శకత్వంలో
సినిమా
చేయబోతున్నట్లు,
సింగితం
శ్రీనివాస్
దర్శకత్వంలో
వచ్చిన
తన
గత
సినిమా
'ఆదిత్య
369'
చిత్రానికి
సీక్వెల్గా
ఆ
సినిమా
రూపొందబోతోందని,
దానికి'ఆదిత్య
999'
అనే
టైటిల్
పెట్టారని,
ఇందులో
ఇషా
చావ్లాను
హీరోయిన్గా
తీసుకునే
ఆలోచనలో
బాలయ్య
ఉన్నట్లు
వార్తలు
వినిపించాయి.
కానీ
ఇప్పటి
వరకు
ఈ
వార్తలపై
క్లారిటీ
రాలేదు.
సింగితం
దర్శకత్వంలో
పవన్
కళ్యాణ్
జీసస్
పాత్రలో
నటించబోతున్నట్లు
ప్రచారం
జరిగినా...అది
కూడా
ఆచరణకు
నోచుకోలేదు.