Don't Miss!
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కొత్త నటీనటులకు సింగితం శ్రీనివాస్ రావు పిలుపు
నాలుగు దశాబ్దాల కెరీర్లో పలు విజయవంతమైన చిత్రాలు అందించిన సింగీతం తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శాండిల్ వుడ్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని ఎస్.భారతీకృష్ణ, భారతి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన తారలను పరిచయం చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని ఆరంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్నవారు తమ ఫోటోగ్రాఫ్, ప్రొఫైల్ ని [email protected]కి పంపవచ్చు. వివరాల కోసం 09032426116 నెంబర్కి కాల్ చేయండి.
ఆ
విషయం
పక్కన
పెడితే...
సింగితం
శ్రీనివాసరావు
గత
కొన్ని
నెలలుగా
వార్తల్లో
నిలుస్తున్నారు.
బాలయ్య
త్వరలో
సింగితం
శ్రీనివాసరావు
దర్శకత్వంలో
సినిమా
చేయబోతున్నట్లు,
సింగితం
శ్రీనివాస్
దర్శకత్వంలో
వచ్చిన
తన
గత
సినిమా
'ఆదిత్య
369'
చిత్రానికి
సీక్వెల్గా
ఆ
సినిమా
రూపొందబోతోందని,
దానికి'ఆదిత్య
999'
అనే
టైటిల్
పెట్టారని,
ఇందులో
ఇషా
చావ్లాను
హీరోయిన్గా
తీసుకునే
ఆలోచనలో
బాలయ్య
ఉన్నట్లు
వార్తలు
వినిపించాయి.
కానీ
ఇప్పటి
వరకు
ఈ
వార్తలపై
క్లారిటీ
రాలేదు.
సింగితం
దర్శకత్వంలో
పవన్
కళ్యాణ్
జీసస్
పాత్రలో
నటించబోతున్నట్లు
ప్రచారం
జరిగినా...అది
కూడా
ఆచరణకు
నోచుకోలేదు.