For Daily Alerts
Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అచేతనంగా ఉన్న సత్య సాయి బాబాను చూసి ఏడ్చిన సుశీల
News
oi-Pratapreddy
By Pratap
|
సత్య సాయిబాబా పార్ధివ దేహాన్ని చూసి ప్రముఖ సినీ నేపధ్య గాయని సుశీల తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. బాబా పార్ధివ దేహాన్ని చూసి తట్టుకోలేక ఆమె బోరును ఏడ్చేశారు. ఆమెను మంత్రి గీతా రెడ్డి అక్కున చేర్చుకుని ఓదార్చారు. పాత తరం హీరోయిన్ అంజలీ దేవి సత్య సాయిబాబా పార్ధివ దేహాన్ని చూసి తీవ్ర కలతకు లోనై స్పృహ తప్పి పడిపోయారు. సినీ రంగంలోని పలువురు పెద్దలు సత్య సాయిబాబా భక్తులే. స్వర్గీయ ఘంటసాల సత్య సాయిబాబాను దర్శించుకుని ఆశీస్సులు పొందినవారే.
హిందీ సినీ రంగానికి చెందిన మనోజ్ కుమార్, మహ్మద్ రఫీ కూడా బాబాను సందర్శించి ఆశీస్సులు పొందారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సత్య సాయిబాబాను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ కూడా సత్య సాయి భక్తుడే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: susheela sathya saibaba puttaparthi anantapur sathya sai trust సుశీల సత్య సాయిబాబా పుట్టపర్తి అనంతపురం సత్య సాయి ట్రస్టు
English summary
Singer Susheela wept seeing Sathya Sai baba's dead body. She was consoled by minister Geetha Reddy.
Story first published: Monday, April 25, 2011, 14:57 [IST]
Other articles published on Apr 25, 2011