Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
అరవింద్ నుంచి రక్షణ కల్పించండి
అనకాపల్లిలో అరవింద్ తన పలుకుబడి, డబ్బును వినియోగించి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అక్కడ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే విశాఖ, అనకాపల్లిల్లోని గీతా ఆర్ట్స్ కార్యాలయాలు, ఆ సంస్థ క్యాషియర్ నాగరాజు, అల్లు అరవింద్ సోదరి, ఠాగూర్ నిర్మాత మధు, చిరంజీవి మేనేజర్ మోహన్ నివాసాల్లో తనిఖీలు చేయాలన్నారు. అనకాపల్లిలో పీఆర్పీ వాహనాలను పోలీసులు సక్రమంగా తనిఖీ చేయడం లేదని ఆరోపించారు. అలాగే సినిమా టికెట్లు బ్లాక్లో అమ్మినట్లు అల్లు అరవింద్...ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు అమ్ముకున్నారని వారు ఆరోపించింది.
డబ్బులకు టిక్కెట్లు అమ్ముకు న్నారని ఆ పార్టీకే చెందిన జిల్లా కన్వీనర్లు, జాయింట్, కో కన్వీనర్లు విలేకరుల సమక్షంలో బహిరంగంగా చేసిన ఆరోపణలు పలు పత్రికలు ప్రచురించాయని, టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయని ఈ బృందం సీఇఓకు వివరించింది. ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి శోభారాణి ఆదివారం మీడియాకిచ్చిన ఇంటర్వూ్యలో మునెమ్మ వంటి నేతలకు ఖర్చు పెట్టడానికి డబ్బులు వసూలు చేయాల్సి వస్తోందని వెల్లడించిన విషయాన్ని సీఇఓ దృష్టికి తీసుకొచ్చారు.