For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఓ పెద్ద నిర్మాత ఇదేం సినిమా? చెత్తబుట్టలో పడేయ్ అన్నారు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
చిత్రం రషెస్ చూసిన ఓ పెద్ద నిర్మాత 'స్క్రీన్ప్లే చెత్తగా ఉంది. చెత్తబుట్టలో పడేయండి. స్క్రీన్ప్లే ఎలా ఉండాలో నా సినిమాలను చూసి నేర్చుకోండి' అన్నారు. కానీ నిర్మాత లగడపాటి నావెంటే ఉన్నారు. ఆ ధైర్యంతోనే సినిమా పూర్తి చేశానంటున్నారు 'స్నేహగీతం' దర్శకుడు మధుర శ్రీధర్. లార్స్కో సంస్థ పతకంపై 'స్నేహగీతం' చిత్రాన్ని లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ఈ చిత్రం విడుదలై ఇటీవల 50 రోజుల్ని పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో అర్ధ శతదినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ పంక్షన్ కు అటెండయిన తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ..ఈ చిన్న సినిమా పెద్ద విజయం సాధించింది. కథని నమ్మి సినిమా తీస్తే విజయం ఖాయం అనడానికి 'స్నేహగీతం'లాంటి చిత్రాలు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ చిత్రం 100 రోజుల వరకు పయనించాలి' అని ఆశ్వీదరించాలి. ఇంతకీ 'స్నేహగీతం' హిట్టేనా?
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: స్నేహగీతం మధుర శ్రీధర్ లారస్కో తమ్మారెడ్డి భరధ్వాజ శిరీష sneha geetham larsco sridhar tammareddy bharadwaja sireesha madhura audio
Story first published: Monday, September 6, 2010, 9:40 [IST]
Other articles published on Sep 6, 2010