For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. మల్టీఫ్లెక్స్ థియేటర్స్ లో ఇకపై!
News
oi-Dornadula Tirumala
|
ఇటీవల మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాన్నే తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి సిద్ధం అవుతోంది. మల్టీఫ్లెక్స్ థియేటర్స్ లో ప్రేక్షకుల బయట నుంచి ఆహారపదార్థాలు తీసుకుని వెళ్లేందుకు వీలుగా ఆగష్టు 1 నుంచి నిబంధనలు అమలు చేయబోతున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ సర్కార్ కూడా దీనిఫై నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఈ మేరకు స్పందించారు. త్వరలోనే సినిమా థియేటర్స్ లోని ప్రేక్షకులు ఆహారపదార్థాలు తీసుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయంపై సినీ అభిమానుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. థియేటర్ యాజమాన్యాలు పరిమితికి మించిన ధరలతో ఆహార పదార్థాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Soon, outside food will be allowed in multiplexes. Telangana Govt official gives clarity
Story first published: Thursday, July 19, 2018, 9:19 [IST]
Other articles published on Jul 19, 2018