twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సారి నిత్యా మీనన్ వంతు.. వీళ్లే సెక్సీగా ఉంటారంటూ.. హీరోయిన్స్ హాట్ ఫొటోలు షేర్ చేసిన శ్రీరెడ్డి

    |

    తెలుగు హీరోయిన్ శ్రీరెడ్డి వ్యవహారం రోజు రోజుకూ ముదిరిపోతోంది. కాస్టింగ్ కౌచ్ అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన ఈమె.. ఆ తర్వాతి నుంచి సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తోంది. రోజులో ఏదో ఒక పోస్టు పెడుతూ రోజురోజుకూ శ్రీరెడ్డి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎంతో మందిపై ఆరోపణలు చేసిన ఆమె.. ఈ మధ్య అస్సలు తగ్గడం లేదు. ఇక, ఈ మధ్య ఆమె మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా శ్రీరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా ఆమె మరో పోస్టు చేసింది.

    సోషల్ మీడియాలో హల్‌చల్

    సోషల్ మీడియాలో హల్‌చల్

    కొద్దిరోజులుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశం అవుతోంది. ఈ కారణంగానూ ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది. ఈ కారణంగా హాట్ టాపిక్ అయింది.

     హీరోలను వదలదు

    హీరోలను వదలదు

    శ్రీరెడ్డి.. కొద్దిరోజులుగా చేస్తున్న పోస్టులు మరీ వివాదాస్పదం అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలను టార్గెట్ చేస్తూ ఆమె.. ఎన్నో సార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసం లేకుండా తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంది. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

    హీరోయిన్స్‌ను కూడా టార్గెట్ చేసింది

    హీరోయిన్స్‌ను కూడా టార్గెట్ చేసింది

    ఈ బోల్డ్ హీరోయిన్.. హీరోలనే కాదు.. ఎంతో మంది హీరోయిన్లను కూడా టార్గెట్ చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిని ప్రత్యేకించి ఫోకస్ చేసింది. వీళ్లను ఉద్దేశిస్తూ తరచూ శ్రీరెడ్డి పోస్టులు పెడుతూనే ఉంటోంది. కొన్ని కొన్ని సార్లైతే ఆమె పోస్టులు మరీ శృతి మించుతున్నాయి. దీంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

    ఇప్పుడు నిత్యా మీనన్ వంతు

    శ్రీరెడ్డి తాజాగా ఓ పోస్టు పెట్టింది. ఈ సారి మాత్రం దక్షిణాది హీరోయిన్ నిత్యా మీనన్ గురించి అందులో పేర్కొంది. ఈ పోస్టులో నిత్యా మీనన్ ఇటీవల దిగిన ఫొటో షూట్‌ పిక్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ఫొటోలను ఉంచింది. ‘లావుగా ఉన్న వారే సెక్సీగా ఉంటారు. సన్నగా ఉన్న వాళ్లు రోగస్థులుగా కనిపిస్తారు' అంటూ పేర్కొంది. ఇందులో ఆమె పిక్ కూడా ఉంచింది.

    తిట్టిందా? పొగిడిందా?

    తిట్టిందా? పొగిడిందా?

    నిత్యా మీనన్‌ను ఉద్దేశించి చేసిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. అది విమర్శనాత్మకంగానో.. మామూలుగానో అర్థం కాకుండా రాసుకొచ్చింది. దీని బట్టి ఆమె సన్నగా ఉన్నవాళ్లందరూ వేస్ట్ అన్నదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఏ ఉద్దేశ్యం ఉందో కానీ, చూసిన వాళ్లందరూ అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

    English summary
    Telugu actress Sri Reddy Mallidi, better known as Sri Reddy, is no stranger to controversies having Sri Reddy is Back With Her Controversial Posts. Actress Sri Reddy once again trending on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X