Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ డైరెక్టర్ ఫుల్లుగా వాడేశాడు.. విశాల్ క్యారవాన్లో రాసలీలలు.. శ్రీ రెడ్డి మరో సంచలనం
Recommended Video
కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ పెద్దలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసి గతంలో సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి.. మరోసారి తన పంజా విసురుతోంది. తన జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదంటూ తెగ వార్నింగ్ లు ఇస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని రెచ్చిపోయి కామెంట్లు పెడుతోంది. నడిరోడ్డుపై బట్టలిప్పి అప్పట్లో చేసిన హంగామాకు రెట్టింపుగా హంగామా చేస్తూ ఏకంగా స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్ల పేర్లు బయటకు లాగి రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా డైరెక్టర్ తేజపై విరుచుకుపడ్డ ఈమె ప్రస్తుతం హీరో విశాల్ పై పడింది.
తేజా చాలా రోజుల క్రితం ఒక నర్స్ని బాగా వాడేసి..
ఇలియానాని తాజ్ బంజారాలో బాగా ఏసేసుకుని.. నువ్వు కెమెరాకి సెట్ కావు ముంబైకి పో అని, ఆ తర్వాత కాజల్ని సెలెక్ట్ చేశాడంటూ తేజ పై పెద్ద బండరాయి మోపిన శ్రీ రెడ్డి.. ఆయనకు సంబందించిన మరో రాసలీల బయటపెట్టింది. ''తేజా చాలా రోజుల క్రితం మిర్రర్ విజయ లక్ష్మి ఫ్రెండ్ ఒక నర్స్ని ప్రేమ దోమ అని చెప్పి బాగా ********* వాడేసి వదిలేశావ్.. గుర్తు ఉందా?'' అంటూ సంచలన పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి.
తనను గెలికినందుకే ఇలా
ఇటీవలే తేజ దర్శకత్వంలో వచ్చిన సీత మూవీ ప్రమోషన్స్లో భాగంగా తేజ చేసిన వ్యాఖ్యలు చూసి శ్రీ రెడ్డికి ఎక్కడో కాలింది. ఆ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన ద్వారా ఇండస్ట్రీ పరువు రోడ్డున పడిందని, ఇలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా ఇండస్ట్రీని ఏం పీకలేరు అంటూ ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో తేజని శ్రీ రెడ్డి టార్గెట్ చేసేసింది.
విశాల్ తాలూకు రాసలీలల వివరాలు
టాలీవుడ్ వదిలేసి ప్రస్తుతం చెన్నైలో మకాం పెట్టిన శ్రీరెడ్డి.. అక్కడ స్టార్ హీరో విశాల్తో కూడా వైరం పెట్టుకుంటుంటోంది. అతని రాసలీలల తాలూకు వివరాలు తన వద్ద ఉన్నాయంటూ రచ్చ చేస్తోంది. ఈ మేరకు ''మిస్టర్ విశాల్ రెడ్డి.. నువ్ ఎలాంటి తప్పులు చేశావో నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి?? ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెమ్ వెన్నుమా?? ఇప్పిడి??'' అంటూ విశాల్ పై ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.
విశాల్తో నటించే హీరోయిన్ ఆయన క్యారవాన్లో
విశాల్ తో నటించాలనుకున్న హీరోయిన్ ఆయన క్యారవాన్లో లైంగికంగా లొంగిపోక తప్పదని శ్రీ రెడ్డి పేర్కొంది. పచ్చి బూతులు మాట్లాడుతూ హీరో విశాల్ పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఉన్నట్టుండి విశాల్ పై ఆమె ఈ రేంజ్ లో రెచ్చిపోతుండటం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.