ఆ సినిమాని చూడ్డానికి శ్రీదేవి, బోనీకపూర్ హైదరాబాద్ రాక
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎర్ర గులాబీలు' చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ ధియోటర్ లో శ్రీదేవి,బోనీ కపూర్ దంపతులు తిలకించారు. సమీరారెడ్డి,సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా శుక్రవారం విడదలైంది. గులాబి చిత్రం హీరోయిన్ మహేశ్వరి సోదరుడు కార్తీక్ ఈ చిత్రంలో నటించారు.మహేశ్వరి..శ్రీదేవికి సోదరి కావటంతో ఈ షోకు శ్రీదేవి దంపతులు వచ్చారు.అందులోనూ శ్రీదేవి గతంలో భారతీరాజా దర్శకత్వంలో కమల్ సరసన 'ఎర్ర గులాబీలు' చిత్రంలో చేసింది. దాంతో ఆ సినిమాని కూడా శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. ఇక ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
More from Filmibeat
శ్రీదేవి మహేశ్వరి సమీరా రెడ్డి సమంత ఎర్ర గులాబీలు భారతీరాజా sridevi maheswari sameera reddy samantha erra gulabeelu bharathi raja kamal


Click it and Unblock the Notifications











